సేవా కార్యక్రమాలతో రుణం తీర్చుకుంటా: నామా

సేవా కార్యక్రమాలతో రుణం తీర్చుకుంటా: నామా

ఖమ్మం మే 06 ( జై తెలంగాణ న్యూస్ )

రైతు బిడ్డ అయిన తననిని ఎంపీగా మరోసారి గెలిపిస్తే మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బలపాల గ్రామస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. తాను అందరివాడినని, అందరికి సేవ చేసే ఆలోచన కలిగిన వ్యక్తిని తాను అన్నారు. బలపాల రైతు బిడ్డగా 25 ఏళ్ల తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :