రెజ్లర్ బ‌జ‌రంగ్‌కు కాంస్యం

హైదరాబాద్,(ADITYA9NEWS): 65 కేజీల రెజ్లింగ్ ఈవెంట్‌లో బజరంగ్ పునియా , కజకిస్తాన్ డౌలెట్ నియాజ్‌బెకోవ్‌ని ఓడించి కాంస్యం గెలిచారు . టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం, తద్వారా లండన్ ఒలింపిక్‌లో ఆరు పతకాల రికార్డును సమం చేసింది.బజరంగ్ నియాజ్‌బెకోవ్‌పై విజయం సాధించడానికి ఈసారి మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించాడు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :