అజాది కా అమృత్ మ‌హోత్స‌వ్ కోసం ర్యాలీ

హైదరాబాద్ ,(ADITYA9NEWS): అజాది కా అమృత్ మ‌హోత్స‌వం విశిష్ట‌త‌ను తెలిపేందుకు ఇండియా టూరిజం, హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ కాలేజ్ ఆఫ్ ఉమెన్ భారీ సైకిల్ ర్యాలీని నిర్వ‌హించింది. జాతీయ గీతాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసే కేంద్ర ప్ర‌భుత్వ విశిష్ట‌త‌ను తెలిపేందుకు ఈ అవ‌గాహ‌న ర్యాలీ చేప‌ట్టిన‌ట్టు నిర్వాహ‌కులు తెలిపారు. 75 వ‌సంతాల స్వాతంత్య్ర విశిష్ట‌త‌ను తెలిపేందుకు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ ర్యాలీ నిర్వ‌హించారు. ఇదిలా ఉండ‌గా జాతీయ గీతాన్ని కేంద్ర ప్ర‌భుత్వం www.rastragan.in లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :