వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ప‌దిరోజులు

తిరుప‌తి(ADITYA9NEWS):  తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ఈ ఏడాది వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ప‌ది రోజుల పాటు ఉండ‌నుంది. భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా రోజుకి 10 వేల చొప్ప‌న టోకెన్ల‌ను అందించి ల‌క్ష వ‌ర‌కూ భ‌క్త‌ల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ ఏడాది స్వామివారి ద‌యతో క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మాన్ని తితిదే ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు తితిదే ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మం ద్వారా పెళ్లి చేసుకునే జంట‌ల‌కు దుస్తులు, మంగ‌ళ‌సూత్రాలు, భోజ‌నాల సౌకర్యం కల్పించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :