జూనియ‌ర్ NTR కు క‌రోనా

హైద‌రాబాద్‌(ADITYA9NEWS): సినీన‌టుడు నంద‌మూరి తార‌క రామారావు (జూనియ‌ర్ ఎన్.టి.ఆర్) క‌రోనా భారీన ప‌డ్డారు. ఆయ‌నే స్వ‌యంగా ఈ విష‌యాన్ని అభిమానుల‌కు తెలిపారు. తాను కుటుంబ స‌భ్యుల‌తో స‌హా హోమ్ ఐసోలేష‌న్‌కు వెళ్లిన‌ట్టు చెప్పిన ఎన్.టి.ఆర్ అభిమానులు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌న్నారు. తాను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాన‌ని కొద్ది రోజుల పాటు హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండ‌క త‌ప్ప‌ద‌న్నారు. త‌న‌ను క‌లిసిన వారు కూడా క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకుని, త‌దుప‌రి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :