ఆన్ లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు

రూ.300/- దర్శనం కోటా విడుద‌ల చేసిన టిటిడి

తిరుమ‌ల‌,(ADITYA9NEWS): తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల కోసం టిటిడి తాజాగా రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్లను విడుద‌ల చేసింది. ఆగ‌ష్టు నెల‌కు సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింద‌ని టిటిడి అధికారులు తెలిపారు. జులై 20న మంగళవారం ఉదయం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో  ఉంచింది. రోజుకు 5 వేల చొప్పున టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు. భ‌క్తులు ఈసౌక‌ర్యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని టిటిడి స్ప‌ష్టం చేసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :