జ‌న‌వ‌రి 8 వ‌ర‌కూ ప‌లు రైళ్లు ర‌ద్దు..

 

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే విజ‌య‌వాడ డివిజ‌న్ ‌ పరిధిలోని తూర్పుగోదావ‌రి జిల్లా లోని రాజమహేంద్రవరం యార్డు రీమోడలింగ్‌ పనుల కారణంగా ఈ నెల 25వ తేదీ నుంచి జనవరి 8 వరకు ప్రత్యేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

ఈ మార్గంలో 24 రైళ్లను పూర్తిగా, 4 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 8 రైళ్లను దారి మళ్లించి నడిపించనున్నారు.

రద్దయిన వాటిలో కాకినాడ

టౌన్‌-లింగంపల్లి-కాకినాడ టౌన్‌ (నం.02775/02776),

శాలిమార్‌-సికింద్రాబాద్‌-శాలిమార్‌ (నం.02773/02774),

విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం (నం.02717/02718),

విశాఖపట్నం-కడప-విశాఖపట్నం (నం.07488/07478),

కాకినాడపోర్టు-ముంబయి ఎల్‌టీటీ-కాకినాడపోర్టు (నం.07221/07222)తో పాటు మరికొన్ని రైళ్లు ఉన్నాయి.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :